For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహాత్మ కై కోర్టులో డబ్బు జమ
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రచయిత అనుమతి లేకుండా పాటను వాడుకున్నారన్న వివాదం నేపధ్యంలో మహాత్మ నిర్మాత సీఆర్ మనోహర్ సిటీ సివిల్ కోర్టులో యాభై వేలు డిపాజిట్ చేసారు. తాను రచించిన నేలపురి గాజులు పాటను అనుమతి లేకుండా మహాత్మ చిత్రంలో వాడుకున్నారని ఆరోపిస్తూ సిద్దిపేటకు చెందిన ఆవుదుర్తి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పాట రచయిత సిరివెన్నెలకు లక్ష రూపాయలు రెమ్యునేషన్ చెల్లించామని నిర్మాత తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పు మేరకు ఎంత పరిహారమైనా చెల్లిస్తామని, మొదటి విడతగా యాభై వేలు చెల్లిస్తున్నామని రెండో విడతగా మరికొంత మొత్తాన్ని జమ చేస్తామన్నారు. కోర్టు తదుపరి విచారణను ఈ నెల 21 కు వాయిదా వేసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహాత్మా శ్రీకాంత్ కృష్ణవంశి ఆవుదుర్తి లక్ష్మణ్ సిరివెన్నెల యాబైవేలు సివిల్ కోర్టు నేలపురి గాజులు mahatma srikanth krishna vamsi manohar civil court sirivennala
Story first published: Thursday, October 15, 2009, 12:36 [IST]
Other articles published on Oct 15, 2009