Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
ప్రిన్స్ మహేష్ ముఖ్య అతిధిగా అమరరాజా సిల్వర్ జూబ్లి వేడుకలు
మహేష్ బాబు సాధారణంగా బయట జరిగే ఫంక్షన్స్కు హాజరవ్వని విషయం తెలిసిందే. కానీ ఇటీవల గల్లా అమరరాజా సిల్వర్ జూబ్లి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకులకు మహేష్ బాబు ముఖ్య అతిధిగా హాజరై అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఫంక్షన్కు రావడానికి కారణం తన బావ గల్లా జయదేవ్తో ఉన్న సాన్నిహిత్యమే ఈఫంక్షన్కు ప్రిన్స్ మహేష్ బాబుని వచ్చేలా చేసిందని సమాచారం. ఈఫంక్షన్కి మహేష్ బాబుతో పాటు హీరో సుమంత్ కూడా హాజరవ్వడం జరిగింది.
ఇక ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు సినిమా షూటింగ్లో బిజిగా ఉన్నారు. దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి అయిన ఈసినిమా ఆడియో కార్యక్రమం ఏప్రిల్ జరగనుందని సమాచారం. ఈసినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా సమంత నటిస్తున్నారు. దూకుడు సినిమాలో మహేష్ ఓ పోలీసు ఆఫీసర్గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈసినిమా జూన్ లేక జులైలో అభిమానుల ముందుకు రానుందని సమాచారం.