For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టర్కీ యాత్రకు మస్తాబవుతున్న మహేష్ ‘దూకుడు’
News
oi-Saraswathi N
By Sindhu
|
'ఖలేజా" చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'దూకుడు'. యాక్షన్ ఎంటర్ టైనర్ గా, సూపర్ కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో 'ఏమాయ చేసావె"ఫేం సమంతా హీరోయిన్ గా ఎంపికైన విషయం మీకు తెలిసిందే. ఈ మహేష్ 'దూకుడు"ని 16 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా సమంత లాంటి అందగత్తె సరిపోదన్నట్టు కాజల్ ను కూడా తన 'దూకుడు" చిత్రంలో చేర్చుకున్నాడు మహేష్. ఇక ఆసక్తికరమైన అంశం ఏమంటే..షూటింగ్ లొకేషన్ చిత్రీకరణలో భాగంగా నటీనటులు, యూనిట్ సభ్యులు టర్కీ యాత్రకు వెళ్ళనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు శ్రీను వైట్ల దూకుడు కాజల్ సమంత ఖలేజా అనుష్క mahesh babu srinu vytla dookudu kajal samantha khaleja anushka
Story first published: Saturday, October 9, 2010, 16:08 [IST]
Other articles published on Oct 9, 2010