For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కార్పెంటర్ పై పోలీసు కేసు పెట్టిన మహేష్ భార్య నమ్రత
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత రీసెంట్ గా ఓ కార్పెంటర్ పై పోలీసు కేసు పెట్టింది.తమ వద్ద పనిచేస్తామని డబ్బు తీసుకుని పారిపోయాడని ఆ కేసులో పేర్కొంది.ఈ కేసుని ఆమె జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసింది.నాంపల్లి కోర్టు ఆర్డర్స్ మేరకు పోలీసులు ఆ కార్పెంటర్ ని వెతికే పనిలో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే నమ్రత తన భర్తతో కలిసి కొత్త ఇంట్లోకి మారింది.
అక్కడ ఆమె ఇంటీరియర్ పనులు చేయిస్తోంది.ఇక మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్న మహేష్ ..దూకుడు చిత్రం చేస్తున్నాడు.శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత నటిస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Mahesh Babu's wife Namratha files a police case against a carpenter stating that he ran away taking money from her promising a job work.The case was filed at Jubilee Hills Police Station as per the orders of Nampally Court.
Story first published: Sunday, May 22, 2011, 13:16 [IST]
Other articles published on May 22, 2011