For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ కి అనుభవం కావాలి
News
oi-Staff
By Staff
|
అలాగే ఎన్టీఆర్ ఆనాడే రెండు రూపాయల కిలో బియ్యం పధకాన్ని అమలు పరిచారు కతా అంటే..ఆ రోజు మార్కెట్లో కిలో బియ్యం ధర మూడు రూపాయలే..కానీ ఇప్పుడు ఇరవై పైనే ఉంది..జనం ఈ విషయాన్ని ఎలా మర్చిపోతారు అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే...చాలా హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీ కోరడమే ఆలస్యం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అన్నీ చేసేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెట్టిన శ్లాబ్ సిస్టం వల్ల సినీ పరిశ్రమ చాలా దెబ్బతింది. రాజశేఖర్ రెడ్డి వచ్చాక శ్లాబ్ విధానాన్ని రద్దు చేసారు. నేడు సినిమా పరిశ్రమ హ్యాపీగా ఉందన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా మహేష్..కాంగ్రెస్ ప్రచారానికి వస్తారో..రారో మాత్రం క్లియర్ చేయలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: mahesh babu krishna politics congress ntr chiranjeevi tdp prajarajyam కాంగ్రెస్ మహేష్ చిరంజీవి కృష్ణ
Story first published: Wednesday, February 25, 2009, 12:25 [IST]
Other articles published on Feb 25, 2009