For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఆ రహస్యం అభిమానులకు తెలుసు!
News
-Staff
By Staff
|
రోజు రోజుకు తనలో గ్లామర్ పెరుగుతుంది ఎందుకో అభిమానులకు తెలుసు అన్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. సికింద్రాబాద్ లో రెయిన్ బో పిల్లల ఆసుపత్రిని బుధవారం భార్య నమ్రతతో వచ్చిన మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు తన గ్లామర్ ఎందుకు పెరుగుతోందో అభిమానులకు తెలుసన్నారు. కొంతకాలం పాటు తాను విశ్రాంతి తీసుకోనున్నందున ఇంకా తన తదుపరి సినిమా గురించి ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన కొడుకు గౌతమ్ కు రెయిన్ బో ఆసుపత్రి చక్కని వైద్యాన్ని అందించడం మూలంగానే ఆయన ఆసుపత్రితో తన సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ ఆసుపత్రికే తను కొంత డబ్బును కూడా తను ప్రారంభించిన చారిటీ ద్వారా అందించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, December 23, 2007, 23:53 [IST]
Other articles published on Dec 23, 2007