For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు నెక్ట్స్ రెండు సినిమాలూ ప్రారంభం ఎప్పుడంటే..
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మహేష్ బాబు తన రెగ్యులర్ స్టైల్ ని మార్చుకుని ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించటానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అతిధి రిలీజైన రెండు సంవత్సరాల అనంతరం మహేష్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నాడు. అలాగే శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని జనవరి 2010 నుంచి ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందే మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తాడు. అంటే వచ్చే సంవత్సరం మహేష్ హీరోగా మూడు చిత్రాలు రిలీజ్ అవుతాయన్నమాట. దాని మూలంగా అభిమానుల ఆనందం సంగతి ఏమో గానీ పరిశ్రమలో చాలా శాఖలకు రెగ్యులర్ గా పనులు దొరుకుతాయని అంటున్నారు. ఓ హీరో ప్రారంభిస్తే మిగతా వారు కూడా ముందుకు వచ్చి వరసగా సినిమా చేసి పరిశ్రమను పచ్చగా మారుస్తారని సీనియర్స్ అభిప్రాయపడుతున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు సురేంద్రరెడ్డి అతడు త్రిష అతిధి అమృతారావు శ్రీను వైట్ల mahesh babu athadu surendra reddy trisha athidi amrutha rao
Story first published: Tuesday, December 1, 2009, 12:35 [IST]
Other articles published on Dec 1, 2009