For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మగవాళ్ళ చూపు ఎప్పుడూ నా ఎదపైనే ఉంటుందన్న సెక్సీ హీరోయిన్..
News
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
బాలీవుడ్ సెక్సీ సైరన్ మల్లికా శరావత్ బోల్డ్గా మాట్లాడటం మామూలే. తాజాగా మరో వ్యాఖ్య చేసి వార్తలకెక్కింది. మగాళ్లంతా తన ఎద సౌందర్యాన్ని గురించి మాట్లాడుకోవడం తను చాలా సందర్భాల్లో గమనించానని చెపుతోంది. వారలా మాట్లాడుకోవడంపై తను ఏమీ అనుకోననీ, అందంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని ఆ మగాళ్లను వెనకేసుకొస్తోంది.
హిస్ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లాపడటంతో విచారంగా ఉన్న సెక్సిణి మల్లికను తాజాగా మరో బిగ్ ఆఫర్ వరించిందిట. ఆ చిత్రంలో అందాలను బాగా ప్రదర్శించగలిగే పాత్ర దొరికిందట. అందువల్లనో ఏమో గానీ ఇప్పటి నుంచే మగాళ్లు - తన ఎద సౌందర్యపు అందాలు...అంశంపై బాకా ఊదటం మొదలెట్టింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలీవుడ్ మల్లికా షెరావత్ మలైకా అరోరా మర్డర్ హిస్ స్ స్ bollywood mallika sherawat malaika arora murder hiss
Story first published: Friday, December 31, 2010, 13:08 [IST]
Other articles published on Dec 31, 2010