For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వచ్చే నెల నుంచే నిర్మాతగా మంచు లక్ష్మీ ప్రసన్న రెండో చిత్రం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'ఝుమ్మంది నాదం' చిత్రంతో నిర్మాతగా తెరంగ్రేటం చేసిన మంచు లక్ష్మీ ప్రసన్న వచ్చే నెల నుంచి రెండో చిత్రం ప్రారంభించనుంది. ఆ కొత్త చిత్రం టైటిల్ 'వూ కొడతారా...ఉలిక్కిపడతారా'. ఈ చిత్రం గురించి అందులో హీరోగా చేస్తున్న మంచు మనోజ్ మాట్లాడుతూ.....సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది అంటున్నారు. అలాగే కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఈ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంతో హీరోగా సెటిల్ అవుతాడేమో చూడాలి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: లక్ష్మీ ప్రసన్న వూ కొడతారా... ఉలిక్కిపడతారా మనోజ్ కుమార్ షీనా బిందాస్ lakshmi prasanna manoj kumar sheena bindaas raghavendra rao
Story first published: Thursday, January 20, 2011, 11:18 [IST]
Other articles published on Jan 20, 2011