twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి అంకుల్‌ తో ఆ షో చేస్తా: మంచు లక్ష్మీ ప్రసన్న

    By Srikanya
    |

    ఇంకో విషయం ఏంటంటే...త్వరలో మళ్లీ 'లక్ష్మీ టాక్‌ షో' మొదలుపెట్టబోతున్నాను. ఈసారి చిరంజీవి అంకుల్‌తో ఆ షో మొదలుపెట్టాలని ఉంది' అంటూ చిరంజీవి అనుమతిని సభాముఖంగా కోరారు మంచు లక్ష్మీ ప్రసన్న.ఆమె నిర్మిస్తున్న ఝుమ్మంది నాదం చిత్రం ఆడియో పంక్షన్ లో ఈ విషయం ప్రకటించారు. అలాగే...అమెరికాలో ఎంత సాధించినా నా సొంత గడ్డ మీద సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చిన కీరవాణిగారికి రుణపడి ఉంటాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. అంతరించిపోతున్న సంప్రదాయబద్ధమైన సంగీతం విలువ తెలియజెప్పాలనే ఆకాంక్షతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది అన్నారు. ఇక జీ ఛానెల్ లో వచ్చిన 'లక్ష్మీ టాక్‌ షో' మంచి పేరు తెచ్చుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X