For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరంజీవి అంకుల్ తో ఆ షో చేస్తా: మంచు లక్ష్మీ ప్రసన్న
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఇంకో విషయం ఏంటంటే...త్వరలో మళ్లీ 'లక్ష్మీ టాక్ షో' మొదలుపెట్టబోతున్నాను. ఈసారి చిరంజీవి అంకుల్తో ఆ షో మొదలుపెట్టాలని ఉంది' అంటూ చిరంజీవి అనుమతిని సభాముఖంగా కోరారు మంచు లక్ష్మీ ప్రసన్న.ఆమె నిర్మిస్తున్న ఝుమ్మంది నాదం చిత్రం ఆడియో పంక్షన్ లో ఈ విషయం ప్రకటించారు. అలాగే...అమెరికాలో ఎంత సాధించినా నా సొంత గడ్డ మీద సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చిన కీరవాణిగారికి రుణపడి ఉంటాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. అంతరించిపోతున్న సంప్రదాయబద్ధమైన సంగీతం విలువ తెలియజెప్పాలనే ఆకాంక్షతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది అన్నారు. ఇక జీ ఛానెల్ లో వచ్చిన 'లక్ష్మీ టాక్ షో' మంచి పేరు తెచ్చుకుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: లక్ష్మీ ప్రసన్న చిరంజీవి ఝుమ్మంది నాదం జీ ఛానెల్ కీరవాణి laxmi prasanna mohan babu chiranjeevi laxmi talk show
Story first published: Sunday, May 30, 2010, 10:58 [IST]
Other articles published on May 30, 2010