For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మంగళగిరిలో దుమ్మురేపిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హిట్ రైటర్ దర్శకత్వంలో మనోజ్
News
oi-Staff
By Staff
|
అనంతరం ఎమ్.ఎస్.రాజు గారు వద్ద మనసంతా నువ్వే,ఒక్కడు చిత్రాలకు స్క్రిప్టు రచయితగా చేసారు. అనంతరం వర్షం,నువ్వు వొస్తానంటే నే వద్దంటానా చిత్రాలకు కథలందించారు.అవి సూపర్ హిట్టు అవటంతో లారస్కో వారు రూపొందించబోయే చిత్రానికి డైరక్టర్ గా కమిటయ్యారు. అయితే అనుకోని విధంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో చేస్తే డైరక్షన్ చేయాలని ఆగిన వీరు తర్వాత తమిళ పోకిరి కి,ఎమ్.ఎస్ రాజు వాన చిత్రాలకు పనిచేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా డైరక్ట్ చేయటం ఆనందపరిచే విషయం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies manchu manoj kumar veeru potla varsham paruchuri brothers ms raju మనసంతా నువ్వే ఒక్కడు
Story first published: Wednesday, December 17, 2008, 16:14 [IST]
Other articles published on Dec 17, 2008