For Daily Alerts
Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హిట్ రైటర్ దర్శకత్వంలో మనోజ్
News
oi-Staff
By Staff
|
అనంతరం ఎమ్.ఎస్.రాజు గారు వద్ద మనసంతా నువ్వే,ఒక్కడు చిత్రాలకు స్క్రిప్టు రచయితగా చేసారు. అనంతరం వర్షం,నువ్వు వొస్తానంటే నే వద్దంటానా చిత్రాలకు కథలందించారు.అవి సూపర్ హిట్టు అవటంతో లారస్కో వారు రూపొందించబోయే చిత్రానికి డైరక్టర్ గా కమిటయ్యారు. అయితే అనుకోని విధంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో చేస్తే డైరక్షన్ చేయాలని ఆగిన వీరు తర్వాత తమిళ పోకిరి కి,ఎమ్.ఎస్ రాజు వాన చిత్రాలకు పనిచేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా డైరక్ట్ చేయటం ఆనందపరిచే విషయం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies manchu manoj kumar veeru potla varsham paruchuri brothers ms raju మనసంతా నువ్వే ఒక్కడు
Story first published: Wednesday, December 17, 2008, 16:14 [IST]
Other articles published on Dec 17, 2008