Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మంచు మనోజ్ కామెంట్!
కేసీఆర్ తెలంగాణ గాంధీ అని మంచు మనోజ్ అన్నారు. తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
Recommended Video
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ట్విట్టర్లో చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చాలా ఆనందానికి లోనైన మంచు మనోజ్..... ఆనందం ఆపుకోలేక కేసీఆర్ మీద తన మనసులో ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు మంచు మనోజ్ కుమార్.
|
తెలంగాణ గాంధీ
"మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ #KCR గారికి నా అభినందనలు" అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
కేసీఆర్ నిర్ణయం సూపర్
మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని కేసీఆర్ ఆదేశించడం సూపర్ అని అంటున్నారంతా.
మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు' ఆలస్యానికి కారణం అదే!
మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు' ఆలస్యానికి కారణాన్ని చిత్ర యూనిట్ వెల్లంచింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున కొంత మేరకు జాప్యం జరుగుతున్నట్టు నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, ఎన్ లక్ష్మీకాంత్ తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. వీటిని దర్శకుడు అజయ్ అధ్బుతంగా చిత్రీకరించారని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్
"దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు.