For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Technology గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
ఫ్లాఫ్ చిత్రాల దర్శకుడుతో మంచు మనోజ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తాజాగా ఓ కొత్త చిత్రం కమిటయినట్లు సమాచారం. అసాధ్యుడు, జంక్షన్ చిత్రాలు డైరక్టర్ అనీల్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు.ఈ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. డి.యస్ రావు నిర్మించే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ప్రస్తుతం డియస్ రావు..నాని హీరోగా పిల్ల జమీందార్ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక మనోజ్..త్వరలో రాజా అనే దర్శకుడుని పరిచయం చేస్తూ ఊ కొడతారా ఉలిక్కపడతారా అనే చిత్రం లో చేస్తున్నారు. దీక్షాసేధ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మంచు మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా లక్ష్మీ ప్రసన్న రాజా అసాధ్యుడు జంక్షన్ manchu manoj laxmi prasanna raja asadhyudu junction
English summary
Manoj has signed another new film under the direction of Anil Krishna who has earlier directed Kalyan Ram’s Asadhyudu. The movie will be produced by D.S.Rao, who is currently producing Nani starrer Pilla Zamindar.
Story first published: Monday, February 21, 2011, 8:46 [IST]
Other articles published on Feb 21, 2011