Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
ట్రెండింగ్: లోదుస్తులు లేకుండా.. శృతి హాసన్కు నరకం, నోరు మూయించిన మంచు విష్ణు భార్య!
ఎన్నికల సమయం కావడంతో ఏపీ రాజకీయాల్లో సినీప్రముఖులు సంబంధించిన అంశాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. శృతి హాసన్ కు నిర్మాత పపీవీపీ నరకం చూపించాడని కేశినేని నాని ఆరోపించారు. కెరీర్ ఆరంభంలో లోదుస్తులు లేకుండా ఫోటో షూట్ చేశానంటూ కంగనా రనౌత్ సంచలన విషయాన్ని బయట పెట్టింది. బాలయ్య సతీమణి వసుంధర హిందూపురంలో ఎన్నికల ప్రచారం చేస్తూ తన భర్తకు భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సినీ హీరో నారారోహిత్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. సోనాక్షి సిన్హా మరోమారు నెటిజన్ల ట్రోలింగ్ కు గురైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో విడుదల కానివ్వకుండా చేయడంపై వైఎస్ జగన్ ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి హాట్ హాట్ న్యూస్ ఈ వారం ట్రెండింగ్ లో నిలిచాయి.
శృతి హాసన్కు నరకం చూపించాడు, అతడొక క్రిమినల్.. పీవీపీపై కేశినేని సంచలనం!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
శివాజీ రాజా విషయంలో యాంకర్ శ్యామల టంగ్ స్లిప్.. ఏం జరిగిందంటే!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పెద్ద హీరో కదా అని ఒప్పుకుని తప్పు చేశా, అందుకే కెరీర్ ఇలా.. పూజ హెగ్డే సంచలనం!
కెరీర్ ఆరంభంలో పూజ హెగ్డే వరుసగా పరాజయాలు ఎదుర్కొంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నప్పటికీ ఆమె నటించిన చిత్రాలు నిరాశపరచడంతో మంచి అవకాశాలు కరువయ్యాయి. దీనితో బాలీవుడ్ లోను ప్రయత్నాలు చేసి కొన్ని చిత్రాల్లో నటించింది. అక్కడ కూడా పూజాహెగ్డేకు కలసి రాలేదు. పూజ హెగ్డే తమిళ చిత్రం మాస్క్ తో 2012లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ ఏడేళ్లలో పూజ హెగ్డే కేవలం 8 చిత్రాల్లో మాత్రమే నటించింది. మరో మూడు చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోంది. తన కెరీర్ ఇంత నెమ్మదిగా సాగడానికి తాను తీసుకున్న తప్పుడు నిర్ణయమే అని పూజా హెగ్డే అంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లోదుస్తులు లేకుండా ఫోటో షూట్.. పారిపోవాలనిపించింది, పోకిరి సినిమా అలా మిస్సయ్యా!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మా ఆయనకు బంపర్ మెజారిటీ ఖాయం, మేము అడగక్కర్లేదు.. బాలయ్య సతీమణి వసుంధర!
అది ‘వైఎస్' నీచ చరిత్ర.. సొంత బాబాయినే.. విభేదాలు సృష్టించొద్దు: జగన్పై నారా రోహిత్ ఫైర్
తమ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో నారా రోహిత్ స్పందించాడు. అలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. హీరో రోహిత్కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న అనే విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని నారా రోహిత్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో ఆంధ్రావారిపై దాడి.. పవన్ ఎందుకు వ్యాఖ్యలు చేశారంటే.. అసలు కారణం..
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి
దున్నపోతులా ఉన్నావు.. సోనాక్షి సిన్హాను దారుణంగా ట్రోలింగ్.. నెటిజన్లకు ఎలా షాకిచ్చిందటే!
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా స్థూలకాయాన్ని ఉద్దేశించి నెటిజన్లు కామెంట్ చేసిన అంశం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సల్మాన్ ఖాన్ హీరోగా దంబంగ్ చిత్రం ద్వారా సోనాక్షి హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే సమయంలో పుష్టిగా కనిపించడంతో ఆమెను టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు వదిలారు. ఆ వ్యాఖ్యలను తాజాగా సోనాక్షి వెల్లడిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎవరితో పడుకొన్నానో ఇన్స్టాగ్రామ్లో పెట్టు.. యువ తారలా? రణ్బీర్, అలియాపై కంగన ఫైర్
బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి తన నోటికి పనిచెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్ కపూర్, అలియాభట్పై విరుచుకుపడింది. ప్రస్తుతం రణ్బీర్ కపూర్, ఆలియా మధ్య అఫైర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి లైంగిక జీవితం, వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా గురించి దారుణమైన వ్యాఖ్యలను కంగన రనౌత్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మహానాయకుడే చూడాలంట.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడొద్దట.. వైఎస్ జగన్ ఫైర్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పాజిటివ్ టాక్తో ముందుకెళ్తున్నది. ఈ సినిమా రిలీజ్కు ముందు అనేక వివాదాల్లో కూరుకుపోయింది. అంతేకాకుండా ఏపీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా కోర్టు అడ్డుకోవడం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయకపోవడంపై వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ఆయన ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం... అందరి నోరు మూయించిన మంచు విష్ణు భార్య!
ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వానికి నష్టం కలిగించడంలో భాగంగానే మంచు ఫ్యామిలీ ఈ ర్యాలీ చేసినట్ల టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు టీడీపీ శ్రేణులు మరో అడుగు ముందుకు వేసి... మంచు విష్ణు వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లాడారు, వారికి బంధుత్వం ఉండటం వల్లే జగన్ను గెలిపించేందుకు సహాయపడటంలో భాగంగా ఈ ర్యాలీ తీసినట్లు ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు భార్య విరానికా మంచు చేసిన ట్వీట్ హట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లక్ష్మీస్ ఎన్టీఆర్: నిజాలు చెప్పిన మోహన్ బాబు, బూతులతో రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి అటు ఎన్నికల కమీషన్ నుంచి విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పాటు... సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా అన్ని వయసుల వారు చూడదగ్గ చిత్రంగా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ లభించింది. అటు ఈసీ గండంతో పాటు ఇటు సెన్సార్ గండం కూడా గట్టెక్కడంతో సినిమా విడుదల(మార్చి 29)పై ఉన్న అన్ని అడ్డంకలు తొలగిపోయినట్లయింది. దీంతో రామ్ గోపాల్ వర్మ.... తన ట్వీట్లకు మరింత పదును పెంచారు. బూతు పదాలు వాడుతూ రెచ్చిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పవన్ కళ్యాణ్ వివాదం: క్లారిటీ ఇచ్చిన రచయిత కోన వెంకట్, ఏం జరిగిందంటే?
జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి, సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్, రచయిత కోన వెంకట్ మధ్య మంచి స్నేహం ఉంది. తాజాగా ఎన్నికల వేళ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న కోన వెంకట్... వైజాగ్లో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు కోన వెంకట్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి కోన వెంకట్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ మొత్తం వెల్లడించడంతో పాటు, ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన విషయాలపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆ రోజు రాత్రి ఎన్టీఆర్కు జరిగిన అవమానం, కళ్లలో నీళ్లు తిరిగాయి: పరుచూరి
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చిరు, చరణ్ దూరం... మెగా హీరో కోసం రంగంలోకి యంగ్ టైగర్!
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ 'చిత్రలహరి'. సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈవేడుకకు గెస్టుగా ఎవరు వస్తారనే విషయం హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి