twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం ఫాలో అవుతున్న దర్శకులు..

    By Staff
    |

    Mani Ratnam
    ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం (తమిళ,తెలుగు,హిందీ భాషల్లో) ఒక చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ అనిల్ అంబానీ నిర్మాతగా దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తయారయ్యే ఈ సినిమా కోసం సారి ఆయన మధ్య ప్రదేశ్ అడవులకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. అయితే ఇప్పటికే యువ తమిళ దర్శకులు సెల్వరాఘవన్,Jananathan తన సినిమాలు(Aayirathil Oruvan, Peraanmai) కోసం అక్కడ లొకేషన్స్ చూసి వచ్చారు. అదే స్పాట్ లో మణిరత్నం కూడా షూటింగ్ పెట్టుకోవాలని చూస్తున్నారుట.

    మోడ్రన్ రామాయణంగా తయారుకానున్న ఈ సినిమాలో తమిళ వెర్షన్ కోసం విక్రమ్,ఐష్,పృద్వీరాజ్ లను,హిందీ కోసం అభిషేక్ బచ్చన్,ఐష్,చుంకీపాండే,గోవిందా ని తీసుకున్నారు. కార్తీక్,ప్రియమణి లను కూడా మరో ప్రధానమైన పాత్రలకు ఎంపిక చేస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు ఎ.ఆర్ .రహమాన్ సంగీతం వహించనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X