For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
చికిత్స కోసం అమెరికా వెళ్లనున్న మనీషా
News
oi-Santhosh
By Bojja Kumar
|
తాజాగా అందిన సమాచారం ప్రకారం మనీషా కొయిరాలా జస్లోల్ ఆసుపత్రిలో మూడు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయింది. తర్వాతి చికిత్స నిమిత్సం ఆమె అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫ్యామిలీతో కలిసి ఆమె అమెరికా వెళ్లనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేపాల్కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Bollywood actress Manisha Koirala, who was discharged from Jaslok Hospital where she was admitted for three days, will go with her family to the US.
Story first published: Saturday, December 1, 2012, 14:51 [IST]
Other articles published on Dec 1, 2012