For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిత్తూరు ఆశ్రమంలో సేదతీరుతున్న మనీషా కొయిరాల
News
oi-Santhosh
By Bojja Kumar
|
ఈ సంవత్సరం కూడా మనీషా కొయిరాలా ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ....ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, వన్ నెస్ యూనివర్శిటీ ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని తెలిపారు. క్యాన్సర్, ఇతర సమస్యలతో సతమతం అయిన తనకు బ్యాలెన్స్డ్ హ్యాపీ లైఫ్ ఎలా సాగించాలో ఇక్కడి టీచింగ్ ద్వారానే అర్థమయిందని తెలిపారు.
క్యాన్సర్ వ్యాధితో పోరాడే వారు డాక్టర్ల సలహాలు తప్పకుండా పాటించాలని, వ్యాయామం కూడా ఎంతో అవసరమని మనీషా కొయిరాలా సూచించారు. త్వరలో ఒక గర్ల్ చైల్డ్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Manisha Koirala, who regularly visits the Oneness University in Chittoor for meditation, says that one of the main reasons that she and her family managed to deal with her cancer was the university and its teaching.
Story first published: Wednesday, August 20, 2014, 15:33 [IST]
Other articles published on Aug 20, 2014