For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాళ్ళు టెర్రరిస్టుల కన్నా డేంజర్:వర్మ
News
oi-Staff
By Staff
|
అయితే ఈ తరుణంలోనే వర్మ ముంబయి తీవ్రవాదుల దాడుల్లో ధ్వంసమైన తాజ్ హోటల్ ని చూడ్డానికి వెళ్ళి సంచలనం సృష్టించి మహారాష్ఠ్ర ప్రభుత్వం కూలిపోవటానికి కారణమయ్యారు. అయితే దాన్ని మీడియా విపరీతంగా హైప్ చేస్తోందంటూ వర్మ విరుచుకు పడుతున్నాడు. అంతేగాక మీడియా వాళ్ళు కూడా ఒక రకంగా టెర్రరిస్టులేనంటూ మండిపడుతున్నాడు.నిరాయుధులైన వారిపై తీవ్రవాదులు దాడి చేసి శారీరకంగా చంపితే...మీడియా వారు మైండ్ పై ఎటాక్ చేసి స్పిరిట్ ని చంపేస్తారు. ఏం ఎవరికి అవకాశమొస్తే ఎవరు వెళ్ళరు..ఎవరికి అలాంటి ప్రాంతాన్ని చూడాలని ఉండదు అంటున్నాడాయన.ఓ భారతీయుడుగా నాకు అక్కడికి వెళ్ళి చూడాలని పించింది వెళ్ళాను. అంతే. అంతేగానీ విలాసరావు కొడుకు రితీష్ తో నాకు సినిమా చేయాలనే అలోచన లేదంటున్నాడు. అదీ సంగతి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu ram gopal varma media terrorists hotel taj mumbai వర్మ ముంబయి తాజ్ హోటల్
Story first published: Monday, December 8, 2008, 11:29 [IST]
Other articles published on Dec 8, 2008