Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా హీరో చెయ్యబోతున్న మలయాళ సినిమా, గ్యాప్ తరువాత మళ్ళి సినిమా!
హీరో అల్లు శిరీష్ చివరగా చేసిన చిత్రం 'ఒక్క క్షణం' పరువాలేదు అనిపించుకున్న ఈ సినిమా తర్వాతఈ హీరో చెయ్యబోయే సినిమాకు సంభందించి రకరకాల వార్తలు బయటికి రావడం జరిగింది. చివరికి మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు ఈ మెగా హీరో.
మలయాళంలో దుల్గర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)' సినిమాను తెలుగులో అల్లు శిరీష్ రీమేక్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు. ఒక ఇంగ్లిష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లు శిరీష్ ఈ విషయాన్నీ వెల్లడించాడు.
2013లో రిలీజ్ అయిన ఈ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించటంతో పాటు దుల్కర్కు మంచి పేరు తీసుకువచ్చింది. అల్లు శిరీష్ కు ఈ కథ సెట్ అవుతుందని భావించి చెయ్యబోతున్నారు. ఈ సినిమాకు సంభందింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం.