Don't Miss!
- News ఆపరేషన్ పిఠాపురం ! పవన్ ను ఓటమికి జగన్ బిగ్ ప్లాన్ ఇదే..!
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Technology వన్ప్లస్ 12R స్పెషన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
- Finance Layoff News: యూనీలివర్ 7,500 ఉద్యోగుల కోత.. పూర్తి వివరాలివే..
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
తాను కోరుకున్నట్లే తెలంగాణలో కేసీఆర్ గెలిచారని, టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాట బయట పెట్టారు.
''ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కేసిఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.
ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కే సి ఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ
— Mohan Babu M (@themohanbabu) December 11, 2018
ఒక పార్టీ... అన్ని పార్టీలతో ఎంతో అందంగా ఫైట్ చేసింది. రాష్ట్రంలో అనేక అంశాలలో ఒక అందమైన మార్పును తీసుకొచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. వారికి నా అభినందనలు... అంటూ మోమన్ బాబు కూతురు మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.
మరో వైపు మంచే మనోజ్ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.