For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మోహన్ బాబుని తన నివాసానికి స్వాగతించిన చిరంజీవి
News
oi-Saraswathi N
By Sindhu
|
సమైక్యాంధ్రతో దగ్గరవుతున్న మోహన్ బాబు, చిరంజీవి మరింత దగ్గరయ్యే సూచనలు కనిపిస్తాయి. మంగళవారం నాడు పిఆర్ పి నేతలు కొంత మంది స్వయంగా మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. అంతకుముందే చిరంజీవి ఫోన్ చేసి మోహన్ బాబుతో మాట్లాడటం మాత్రమే కాకుండా ఇంటికి కూడా రమ్మని ఆహ్వానించాడట. మోహన్ బాబు కూడా అందుకు సుముఖత వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. సమైక్యాంధ్ర నినాదాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ఉన్నానని మోహన్ బాబుతో చిరంజీవి అన్నాడట. ఇందుకు కలక్షన్ కింగ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: చిరంజీవి మోహన్ బాబు సమైక్యాంధ్ర ఢిల్లీ విష్ణు మనోజ్ chiranjeevi mohan babu united andhra delhi vishnu manoj
Story first published: Wednesday, December 30, 2009, 18:02 [IST]
Other articles published on Dec 30, 2009