Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మోహన్ బాబు...బఫెల్లో లాగ తింటున్నారు
హైదరాబాద్: సార్..గేదెలు, మేకలు ఎప్పుడూ తింటాయండి..సింహం ఒకేసారి తింటుంది అని మోహన్ బాబు గారితో ఆయన ఫుడ్ హాబిట్స్ గమనించి అన్నాను. ఆయన చాలా షాక్ అయ్యారు అంటున్నారు వర్మ. అలాగే నేను ఎప్పుడు నిలబడే ఉండి పని చేస్తూంటాను. మీరు కూర్చునే ఉంటారు. నేను ఎప్పుడూ టైర్ అవటం ,నీరసం రావటం వంటి వాటితో ఉండను.
మీరు ఓ బఫెల్లో లాగ తిండి తింటున్నారు. అందుకే అలా జరుగుతోంది. మీరు కంటిన్యూగా తింటున్నారు. కానీ రుచి కోసం తినటం లేదు. ఇది వరస్ట్ కండీషన్. సింహం ఒకసారే తింటుంది. అది రుచి చూసుకోదు. కేవలం బ్రతకటంకోసమే తింటుంది. అందుకే సింహం అన్నిటికంటే, అందరికంటే ఆరోగ్యంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చానని వర్మ రీసెంట్ గా ఓ వెబెసైట్ కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో అన్నారు.
వర్మ చిత్రాల విషయాలనికి వస్తే...
కిల్లింగ్ వీరప్పన్ సక్సెస్ తో ఉత్సాహంతో ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసారు. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ‘రక్త చరిత్ర' సినిమాగా తీసి హిట్ కొట్టిన వర్మ ఇప్పడు వంగవీటి మోహన్ రంగా జీవితంపై సినిమా మొదలెట్టపబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా తెలియచేసారు.
రంగా
రాజకీయ
ఆరంగ్రేటం
మొదలు
రంగా
హత్యకు
దారితీసిన
పరిణామాలు,
రంగా
హత్యతో
రాష్ట్రంలో
నెలకొన్న
పరిస్థితులను
వర్మ
తన
సినిమాలో
చూపించనున్నాని
చెప్తున్నారు.
రంగా
సోదరుడు
రాధాకృష్ణ
హత్యతో
ఈ
కథ
ప్రారంభమై
రంగా
హత్యతో
ముగుస్తుందని
వర్మ
తెలిపారు.