Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'శ్రీరామరాజ్యం'పై మోహన్ బాబు ట్వీట్
"ఇప్పుడే శ్రీరామరాజ్యం సినిమా చూసాను.హ్యాట్యాఫ్ టు ఎంటైర్ టీమ్.వెరీ గుడ్ మూవీ.బాపు గారి లెజండరీ వర్క్,మాస్ట్రో ఇళయారాజా గారు బెస్ట్ .మా బ్రదర్ బాలకృష్ణ వండ్రఫుల్ ఫెరఫార్మెన్స్ .బాలకృష్ణ గుడ్ జాబ్ చేసారు.ఈ జనరేషన్ నటులు అతని నటనా పుస్తకంలోంచి స్పూర్తిని పొందాలి.నయనతార వెరీ గుడ్ జాబ్ చేసింది.నిర్మాతలకు కంగ్రాట్యులేషన్స్ ..కుదాస్" అని మోహన్ బాబు ఉద్వేగంగా శ్రీ రామ రాజ్యం చిత్రం చూసి ట్వీట్ చేసారు.
ఇక మోహన్ బాబు ప్రస్తుతం యుస్ ఎస్ ఎ లో ఉన్నారు.తన శ్రీ విద్యా నికేతన్ ప్రమోషన్ టూర్ లో బిజీగా ఉన్నారు.అక్కడవారితో మాట్లాడి...మా అన్నగారి అబ్బాయి,నా సోదరుడు బాలయ్య శ్రీ రామ రాజ్యం చాలా బాగుంది అని విన్నాను,ఇక్కడ ఆడుతోందా అని అడిగి చూసారు.ఆయనతో పాటు ఆయన అబ్బాయి కూడా సినిమా చూడటం జరిగింది.ఇక గత కొద్ది రోజులుగా మోహన్ బాబు అమెరికాలో విస్త్డతంగా పర్యటిస్తున్నారు.
తన ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ విద్యా నికేతన్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రవాసాంద్రులనుంచి విరాళాలు సేకరిస్తున్నారు.ఇప్పటివరకూ ఆయన శాన్ ప్రాన్సిస్కో,లాస్ ఏంజిల్స్,డల్లాస్ తదితర ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు.నిన్న ఆదివారం అట్లాంటాలో,18న డెట్రాయిట్,19న చికాగో,డిసెంబర్ 4 న న్యూ జెర్సీలో పర్యటిస్తారు.విరాళాల సేకరణలో ఆయన కుమారుడు కూడా పాల్గొంటున్నారు.