twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరును పరామర్శించిన బాలయ్య, మోహన్ బాబు

    By Staff
    |

    చిరంజీవి తండ్రి భౌతిక కాయాన్ని ప్రముఖ నటులు కృష్ణం రాజు, బాలకృష్ణ, మోహన్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, శివాజీ రాజా, బాబూ మోహన్ లతో పాటు దర్శకులు శేఖర్ కమ్ముల తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బాబూ మోహన్ మాట్లాడుతూ మాయలోడు సినిమాలో తన పాత్రను చూసి వెంకట్రావు గారు తనను మెచ్చుకున్నారని, ఆ సినిమాను వెంకట్రావు గారు రెండుమార్లు చూసినట్టు చిరంజీవియే స్వయంగా చెప్పారని, తాను మెగా స్టార్ ను అయినా తన తండ్రి నీ అభిమానులని చెప్పడం మరిచిపోలేని అంశమని బాబూ మోహన్ ఈ సందర్బంగా వెంకట్రావును గుర్తుచేసుకున్నారు. ఎన్నోమార్లు వెంకట్రావును కలిసానని అన్న బాబూ మోహన్ పుట్టిన ప్రతివారు గిట్టక మానరని, వెంకట్రావు గారు ఇపుడు స్వర్గస్తులయ్యారని వ్యాఖ్యానించారు.
    Read more about: balakrishna mohanbabu chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X