For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరును పరామర్శించిన బాలయ్య, మోహన్ బాబు
News
-Staff
By Staff
|
చిరంజీవి తండ్రి భౌతిక కాయాన్ని ప్రముఖ నటులు కృష్ణం రాజు, బాలకృష్ణ, మోహన్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, శివాజీ రాజా, బాబూ మోహన్ లతో పాటు దర్శకులు శేఖర్ కమ్ముల తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బాబూ మోహన్ మాట్లాడుతూ మాయలోడు సినిమాలో తన పాత్రను చూసి వెంకట్రావు గారు తనను మెచ్చుకున్నారని, ఆ సినిమాను వెంకట్రావు గారు రెండుమార్లు చూసినట్టు చిరంజీవియే స్వయంగా చెప్పారని, తాను మెగా స్టార్ ను అయినా తన తండ్రి నీ అభిమానులని చెప్పడం మరిచిపోలేని అంశమని బాబూ మోహన్ ఈ సందర్బంగా వెంకట్రావును గుర్తుచేసుకున్నారు. ఎన్నోమార్లు వెంకట్రావును కలిసానని అన్న బాబూ మోహన్ పుట్టిన ప్రతివారు గిట్టక మానరని, వెంకట్రావు గారు ఇపుడు స్వర్గస్తులయ్యారని వ్యాఖ్యానించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, December 22, 2007, 23:53 [IST]
Other articles published on Dec 22, 2007