For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఊటి నుండి సక్సెస్ గా తిరిగి వచ్చిన 'మిస్టర్ ఫర్ ఫెక్ట్'
News
oi-Staff
By Staff
|
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" చిత్రం ఊటిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంతోషం ఫేం దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, కె విశ్వనాథ్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్, తాప్సీ లు కథానాయికలుగా నటిస్తున్నారు. 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" చిత్రం లవ్ కమ్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రస్తుతం ఊటిలో షూటింగ్ పూర్తయింది. తదుపరి కొన్ని సీన్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించనున్నాం. తర్వాత షెడ్యూల్ మలేషియా, ఆస్ట్రేలియా లో వుంటుంది అని నిర్మాత దిల్ రాజు అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ప్రభాస్ కాజల్ తాప్సీ ప్రకాష్ రాజ్ కె విశ్వనాథ్ మిస్టర్ ఫెర్ పెక్ట్ దశరథ్ దిల్ రాజు prabhas kajal tapsi prakash raj k viswanath mr perfect dasarath dil raju
Story first published: Saturday, November 27, 2010, 13:49 [IST]
Other articles published on Nov 27, 2010