Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శృతి-ప్రభుదేవా ‘రామయ్యా....’ ఆడియో వేడుక (ఫోటోలు)
ముంబై : తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టిన దర్శకుడు ప్రభుదేవా...ఇప్పుడు అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కుమార్ తౌరాని ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రం ద్వారా కుమార్ తౌరానీ తనయుడు గిరీష్ తౌరానీ హీరోగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ముంబైలోని ఓ హోటల్లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి శృతి హాసన్, ప్రభుదేవా, గిరీష్ తౌరానీ, కుమార్ తౌరానీ, సోను సూద్ తదితరులు హాజరై సందడి చేసారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో నిలదొక్కుకుంటాననే నమ్మకంతో శృతి హాసన్ ఉండగా, తన కొడుకు తెరంగ్రేటంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నిర్మాత కుమార్ తౌరానీ.
ఇప్పటికే ప్రభుదేవా బాలీవుడ్లో వాంటెడ్, రౌడీ రాథోడ్ లాంటి చిత్రాలను నిర్మించి కమర్షియల్గా హిట్ కొట్టాడు. తాజాగా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కూడా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్తో తదనైన రీతిలో తెరకెక్కిస్తున్నారు ప్రభుదేవా. ఆడియో విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.
రామయ్యా వస్తావయ్యా ఆడియో విడుదల కార్యక్రమం
చిత్రంలోని పాటలకు స్టెప్పులేస్తున్న ప్రభుదేవా, శృతి హాసన్, గిరీష్ తౌరానీ
గిరీష్ తౌరానీ, శృతి హాసన్
సోనూ సూద్, శృతి హాసన్
ఆడియో విడుదల కార్యక్రమంలో శృతి హాసన్