For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Technology 8GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా, 6.67 అంగుళాల డిస్ప్లేతో Realme స్మార్ట్ఫోన్ విడుదల..తొలిసారిగా ఈ ఫీచర్లతో!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
వైఎస్ జగన్ చేతుల మీదుగా మై డియర్ మార్తాండం టీజర్
News
oi-Rajababu
By Rajababu
|
మజిన్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న మై డియర్ మార్తాండం చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా కొవ్వూరుకు సమీపంలో జరిగి ఈ కార్యక్రమంలో కమెడియన్ పృథ్వీ, దర్శకుడు హరీష్ కేవి తదితరులు పాల్గొన్నారు.
కోర్టు డ్రామా నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీ, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Comedian Prithvi's My dear Marthandam getting ready for release. This teaser released by YS Jagan in hi Padayatra. Thi movie is directed by Harish KV.
Story first published: Saturday, July 21, 2018, 13:16 [IST]
Other articles published on Jul 21, 2018