For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'జై బోలో తెలంగాణ'ఎగ్జిక్యూటివ్ నిర్మాత మృతి
News
oi-Surya Prakash
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ సోదరుడు ఎన్.శ్రీనివాస్(38)మృతి చెందారు. శ్రీనివాస్ గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు సిని పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్ గా,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. శంకర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా శ్రీనివాస్ వ్యవహరించారు. సోమవారం ఆయన పెద కర్మ హైదరాబాద్ లో జరగనుంది. శ్రీనివాస్ మృతి పట్ల రాజకీయ నాయకులు,సినీ ప్రముఖలు సంతాపం వెళ్లబుచ్చారు. 14 రీళ్ళ నిడివిగల 'జై బోలో తెలంగాణ' చిత్రం 4-2-2011న విడుదల అయింది. ఈ చిత్రాన్ని మహలక్ష్మి ఆర్ట్ పతాకాన ఎన్. శంకర్ నిర్మించారు. సందీప్ మీరానందన్, జగపతిబాబు, స్మృతి ఇరాని, నాగినీడు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం చక్రి, సినిమాటోగ్రఫీ సురేందర్రెడ్డి నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్ప్లే, దర్శకత్వం ఎన్. శంకర్.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Jai Bolo Telangana Executive Producer N.Srinivas Died.
Story first published: Sunday, March 25, 2012, 11:21 [IST]
Other articles published on Mar 25, 2012