twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ కోసం ఆ కథను 13ఏళ్ల క్రితమే రాసుకున్నాడట.. ఆ ఒక్క సినిమాతో దశ తిరిగింది!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని దర్శకులకు చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు, ఆశలు బాహుబలి కంటే ముందు నుంచే ఉన్నాయి. అయితే ప్రభాస్ రేంజ్ మారిన తరువాత కొంతమంది ఆలోచలనలో కూడా మార్పు వచ్చింది. ప్రభాస్ తో మనం సినిమా చెయడం అంటే చాలా కష్టం అని ఇప్పట్లో కుదరదని సీనియర్ దర్శకులు కూడా కథలు చెప్పకుండానే డ్రాప్ అయ్యారు.

    అయితే నాగ్ అశ్విన్ మాత్రం అలా అనుకోలేదు. ఎలాగైనా ప్రభాస్ తో తను అనుకున్న సినిమా చేయాలని సరైన సమయం కోసం ఎదురు చూశాడు. మహానటి లాంటి బిగెస్ట్ హిట్ అందుకోవడంతో ప్రభాస్ కి అతని మీద ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే అతను ఎంచుకున్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ కోసం ఆ కథను 2007లో పదమూడేళ్ల క్రితం రాసుకున్నాడట నాగ్ అశ్విన్. ఇక ఆ ప్రాజెక్టును పాన్ ఇండియా తరహాలో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

    Nag ashwin pan india story was written 13 years ago for Prabhas

    వైజయంతి లాంటి ప్రొడక్షన్ సపోర్ట్ ఉండడంతో బడ్జెట్ కి ఎలాంటి కొదవ ఉంటుంది. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేయాలని దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నాడు. హీరోయిన్ కోసం బాలీవుడ్ సైడ్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2022లో రానున్నట్లు నిర్మాత సి.అశ్వినిదత్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసారు.

    English summary
    Prabhas' 21st project is being produced in Vyjayanthi Movies under the direction of Mahanati fame Nag Ashwin. However, there are many types of rumors on the budget of this film. Pan India cinema is therefore likely to cost up to Rs 500 crore. There are reports that producer is planning the film in high range rather than RRR with confidence in the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X