For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'అధినాయకుడు' మారాడు
News
-Staff
By Staff
|
ఇప్పటికే
చిరంజీవి
అభిమానులు
ఎలా
నడచుకోవాలో
చెప్పే
కథాంశంతో
కోడి
రామకృష్ణ
దర్శకత్వంలో
ఒక
సినిమా
నిర్మాణమవుతోంది.
దానిలో
కూడా
నాగబాబు
ప్రధాన
పాత్ర
పోషిస్తున్నారు.
దాంతో
చిరంజీవి
కొంతకాలంపాటు
సినిమాలకు
దూరమై,
పూర్తిగా
రాజకీయాల
మీదే
శ్రద్ధ
వహిస్తారనే
విషయం
కన్
ఫర్మ్
అయినట్లంయింది.
ఇక
ఈ
సినిమా
స్క్రిప్టుకు
ప్రస్తుతం
తుది
మెరుగులు
దిద్దటానికి
రచయిత
పరుచూరి
గోపాలకృష్ణ,
దర్శకుడు
శంకర్
బ్యాంకాక్కు
వెళ్లారుట.
కె.
రాఘవేంద్రరావు,
అశ్వనీదత్,
అల్లు
అరవింద్
నిర్మాతలు
గా
వ్యవహరిస్తున్న
ఈ
చిత్రాన్ని
త్వరలో
సెట్స్
మీదకు
తీసుకు
వెళ్లాలని
ప్రయత్నం
చేస్తున్నారు.
సినిమాను
పూర్తి
చేసి
డిసెంబరులో
ప్రేక్షకుల
ముందుకు
తీసుకు
రావాలనేది
చిరంజీవి
సంకల్పం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Monday, May 5, 2008, 12:16 [IST]
Other articles published on May 5, 2008