For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగచైతన్య 'జోష్'కు 4 కోట్లు
News
oi-Staff
By Staff
|
యువసామ్రాట్ నాగార్జున వారసుడు నాగచైతన్య 'జోష్' చిత్రం ద్వారా తెరంగేట్రం చెయ్యబోతున్న విషయం తెలిసిందే..నూతన దర్శకుడు వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియో మంచి ఆదరణ పొందుతోంది. సందీప్ చౌతా సంగీతాన్ని అందించారు.
ఇక ఈ చిత్రానికి నాగచైతన్య అందుకున్న పారితోషికం అక్షరాలా 4 కోట్లు అని విశ్వసనీయ సమాచారం. నాగార్జున పారితోషికం విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చెయ్యనప్పటికీ దిల్ రాజే ఈ మొత్తాన్ని నిర్ణయించినట్టు సమాచారం. టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్డ్ హీరోలు అందుకునే పారితోషికం తన మొదటి సినిమాతోనే అందుకున్నారు చైతన్య.
ఇందులో నాగచైతన్యకు జోడీగా అలనాటి కథానాయిక రాధ కుమార్తె కార్తిక నటించింది. జె.డి.చక్రవర్తి ప్రతినాయకుడుగా నటించాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: josh naga chaitanya nagarjuna karthika dil raju radha sandeep chowta vasu varma jdchakravarthy జోష్ నాగచైతన్య నాగార్జున కార్తిక దిల్ రాజు వాసువర్మ రాధ జెడిచక్రవర్తి సందీప్ చౌతా
Story first published: Saturday, August 22, 2009, 12:30 [IST]
Other articles published on Aug 22, 2009