Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీ అయింది.. నాగచైతన్య!
Recommended Video
టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య, సమంత తొలిసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, సమంత నంటించిన యూ టర్న్ చిత్రాలు గురువారం రోజు వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య వారి వారి చిత్రాలని ప్రమోట్ చేసుకునేందుకు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో చైతు సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీగా మారిపోయింది. ఎక్కువ చిత్రాల్లో నటిస్తోంది. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం అని నాగ చైతన్య తెలిపాడు.
సమంత ఈ ఏడాది నటించిన విజయం సాధించాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూ టర్న్ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.