Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీ అయింది.. నాగచైతన్య!
Recommended Video
టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య, సమంత తొలిసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, సమంత నంటించిన యూ టర్న్ చిత్రాలు గురువారం రోజు వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య వారి వారి చిత్రాలని ప్రమోట్ చేసుకునేందుకు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో చైతు సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీగా మారిపోయింది. ఎక్కువ చిత్రాల్లో నటిస్తోంది. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం అని నాగ చైతన్య తెలిపాడు.
సమంత ఈ ఏడాది నటించిన విజయం సాధించాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూ టర్న్ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.