Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీ అయింది.. నాగచైతన్య!
Recommended Video
టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య, సమంత తొలిసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, సమంత నంటించిన యూ టర్న్ చిత్రాలు గురువారం రోజు వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య వారి వారి చిత్రాలని ప్రమోట్ చేసుకునేందుకు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో చైతు సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీగా మారిపోయింది. ఎక్కువ చిత్రాల్లో నటిస్తోంది. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం అని నాగ చైతన్య తెలిపాడు.
సమంత ఈ ఏడాది నటించిన విజయం సాధించాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూ టర్న్ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.