Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీ అయింది.. నాగచైతన్య!
Recommended Video
టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య, సమంత తొలిసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, సమంత నంటించిన యూ టర్న్ చిత్రాలు గురువారం రోజు వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య వారి వారి చిత్రాలని ప్రమోట్ చేసుకునేందుకు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో చైతు సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా పెళ్ళైన తరువాత సమంత ఇంకా బిజీగా మారిపోయింది. ఎక్కువ చిత్రాల్లో నటిస్తోంది. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం అని నాగ చైతన్య తెలిపాడు.
సమంత ఈ ఏడాది నటించిన విజయం సాధించాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూ టర్న్ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.