For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షిర్డీ సాయి నాగార్జున కన్ఫర్మ్...పూర్తి డిటేల్స్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో చారిత్రిక పాత్రలకు కూడా నిండుతనం తెచ్చి నిలబెట్టిన నాగార్జున మరో చారిత్రక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన త్వరలో షిర్డీ సాయిబాబాగా కనిపించనున్నారు.ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మే 5(ఈ రోజు)న ఈ చిత్రానికి సంభందించిన ఎనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు. కొత్త రచయిత ఈ చిత్రంతో పరిచయం కానున్నారు. జె.కె.భారవి ప్రస్తుతం ఆదిశంకరాచార్య అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Nagarjuna is set to essay the character of Shirdi Saibaba. Veteran director K Raghavendra Rao is making a film on the life of Shirdi Saibaba on a grand scale and the movie will be produced by AMR real estate Group.
Story first published: Thursday, May 5, 2011, 8:43 [IST]
Other articles published on May 5, 2011