For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'జోష్'లో నాగ్, బాలయ్య, వెంకీ?
News
oi-Staff
By Staff
|
నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమౌతున్న చిత్రం 'జోష్'. ఒకప్పటి ప్రముఖ నాయిక రాధ కుమార్తె కార్తిక కథానాయికగా పరిచయమౌతోంది. 'దిల్'రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సంభందించిన ఓ తాజా వార్త అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రముఖ కథానాయకులు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు తలుక్కున మెరవనున్నారు. వీరంతా ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపిస్తారని సమాచారం. ఇంకా అక్కినేని నాగేశ్వర రావు, డి.రామానాయుడు కూడా ఈ జాబితాలో వున్నట్టు సమాచారం.
ఇప్పటికే కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రానికి ఈ అప్పీరియన్స్ మరింత క్రేజ్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: josh naga chaitanya nagarjuna balakrishna venkatesh karthika radha dil raju vasu avrma జోష్ నాగచైతన్య నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ అక్కినేని నాగేశ్వర రావు డిరామానాయుడు కార్తిక దిల్ర
Story first published: Tuesday, September 1, 2009, 8:35 [IST]
Other articles published on Sep 1, 2009