Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
నాగార్జున గెస్ట్ రోల్ లో పూరీ జగన్నాధ్ చిత్రం..డిటేల్స్
నాగార్జునతో గతంలో సూపర్, శివమణి చిత్రాలు రూపొందించిన పూరీ జగన్నాధ్ త్వరలో మరో చిత్రం డైరక్ట్ చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున కేవలం గెస్ట్ గానే కనిపించనున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో హీరోగా చేయనున్నారు. జగపతి బాబు వందవ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని నంది శీహరి నిర్మిచనున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇక వరసగా పూరీ జగన్నాధ్ ప్లాపులతో దూసుకుపోతున్న నేపధ్యంలో ఈ చిత్రం ఎంతవరకూ క్రేజ్ వస్తుందనే విషయం ప్రక్కన పెడితే జగపతి బాబు మాత్రం తన వందవ చిత్రం కోసం తన అభిమాన ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనే నమ్మకంతో ఉన్నారు. అలాగే ఈ చిత్రాన్ని మొదట నట్టికుమార్ నిర్మించనున్నారని జగపతి బాబు ప్రకటించారు. అయితే నట్టికుమార్ నిర్మాతగా పూరీ చేయననటంతో ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు ప్రకటన వచ్చే అవకాసం ఉంది. ప్రస్తుతం పూరీ ..అమితాబ్ కాంబినేషన్ లో బుడ్డా చిత్రం రూపొందుతోంది.అది హిట్టయితే హిందీలో సెటిలవ్వాలనే ప్లాన్ లో పూరీ ఉన్నారు. ఆయన తాజా చిత్రం నేనూ...నా రాక్షసి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.