For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున, దిల్ రాజు చిత్రం జనవరి నుంచే...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
నాగార్జున, రాధా మోహన్ కాంబినేషన్లో రూపొందనున్న పయినం చిత్రం జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశమంత వంటి హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాధా మోహన్ సున్నితమైన భావోద్వేగాల గల సబ్జెక్టుతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జన హీరోగా చేస్తున్న రమ్మీ చిత్రం డిసెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కిరణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే దిల్ రాజు..ఎన్టీఆర్ తో బృందావనం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మున్నా చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్న వంశీ పైడపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగార్జున దిల్ రాజు రాధా మోహన్ ప్రకాష్ రాజ్ త్రిష ఆకాశమంతా కిరణ్ రమ్మీ nagarjuna dil raju radha mohan prakash raj trisha akasamantha
Story first published: Monday, November 16, 2009, 18:06 [IST]
Other articles published on Nov 16, 2009