For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
నాగార్జున, దిల్ రాజు చిత్రం జనవరి నుంచే...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
నాగార్జున, రాధా మోహన్ కాంబినేషన్లో రూపొందనున్న పయినం చిత్రం జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశమంత వంటి హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాధా మోహన్ సున్నితమైన భావోద్వేగాల గల సబ్జెక్టుతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జన హీరోగా చేస్తున్న రమ్మీ చిత్రం డిసెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కిరణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే దిల్ రాజు..ఎన్టీఆర్ తో బృందావనం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మున్నా చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్న వంశీ పైడపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగార్జున దిల్ రాజు రాధా మోహన్ ప్రకాష్ రాజ్ త్రిష ఆకాశమంతా కిరణ్ రమ్మీ nagarjuna dil raju radha mohan prakash raj trisha akasamantha
Story first published: Monday, November 16, 2009, 18:06 [IST]
Other articles published on Nov 16, 2009