Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున 'షిర్డి సాయి' లేటెస్ట్ ఇన్ఫో
నాగార్జున, రాఘేవేంద్రరావు కాంబినేషన్ లో త్వరలో "షిర్డి సాయి'చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం షిర్డీలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నిర్మాత ఎ.మహేష్రెడ్డి మాట్లాడుతూ...బాబా జీవితాన్ని, ఆయన మానవాళికిచ్చిన సందేశాన్నీ తెరపై ఆవిష్కరించబోతున్నాం. భక్తి భావాన్ని పెంపొందింపజేసేలా ఉంటాయి ఇందులోని పాటలు ఉంటాయి. ప్రస్తుతం షిర్డీలో సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు బాణీలు సిద్ధమయ్యాయి. నవంబరు నాటికి పాటల రికార్డింగు పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఇక నాగార్జున, కె.రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ లో గతంలో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. దాంతో ఈ చిత్రం కూడా అలాగే విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎ.అనసూయ, రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్రెడ్డి.