twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున 'షిర్డి సాయి' లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    నాగార్జున, రాఘేవేంద్రరావు కాంబినేషన్ లో త్వరలో "షిర్డి సాయి'చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం షిర్డీలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ...బాబా జీవితాన్ని, ఆయన మానవాళికిచ్చిన సందేశాన్నీ తెరపై ఆవిష్కరించబోతున్నాం. భక్తి భావాన్ని పెంపొందింపజేసేలా ఉంటాయి ఇందులోని పాటలు ఉంటాయి. ప్రస్తుతం షిర్డీలో సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు బాణీలు సిద్ధమయ్యాయి. నవంబరు నాటికి పాటల రికార్డింగు పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఇక నాగార్జున, కె.రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ లో గతంలో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. దాంతో ఈ చిత్రం కూడా అలాగే విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎ.అనసూయ, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి.

    English summary
    After 'Annamayya' and 'Sri Ramadasu' its time to ‘Shirdi Sai Baba’ movie for Nagarjuna, K Raghavendra Rao and MM Keeravani combination. ‘Shirdi Sai Baba’ movie shooting will start soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X