Don't Miss!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగ్ కొత్త టైటిల్ అదా?
నాగార్జున హీరోగా శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళా బ్యానర్ పై నిర్మిస్తున్న కొత్త చిత్రానికి 'రమ్మీ'అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులోనూ ఈ సినిమా కథ కూడా పేకాట నేపధ్యంలో సాగతుందని తెలుస్తోంది.మొదట టైటిల్ గా 'ఇస్పేట్ రాజా' అనుకున్నా గత చిత్రం టైటిల్ కూడా 'కింగ్' కావటంతో ' రమ్మీ' అని నిర్ణయించుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక 'కింగ్'లో నాగార్జున సరసన నటించిన మమతామోహన్ దాస్ మరోసారి ఈ చిత్రంలో ఆయన సరసన చేయనుంది.కిరణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. నాగార్జున గత చిత్రాల మాదిరే ఈ చిత్రంలోనూ యాక్షన్ ,రొమాన్స్ లతో పాటు ఈ పేకాట కూడా కొత్తగా అలరించనున్నాడు. ఇక ఈ చిత్రంలో చిత్రం గద సింగ్,పూజ అనే మరో ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక డాన్,కింగ్ వంటి రెండు అక్షరాల టైటిళ్ళ సరసన ఈ 'రమ్మీ'కూడా చేరనుంది.మొదటి షెడ్యూలు పూర్తిగా గుంటూరులో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూలుకి రెడీ అవుతోంది.