For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున 'పయనం'
News
oi-Staff
By Staff
|
'ఆకాశమంత' చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రాధా మోహన్. ప్రస్తుతం నాగార్జున కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి 'పయనం' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోతోందని సమాచారం.
తన తనయుడు నాగచైతన్యను కథానాయకుడిగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఇంత కాలం సినిమాలకు దూరంగా వున్న నాగార్జున 'కింగ్' తర్వాత చెయ్యబోతున్న చిత్రం ఇదే. అంతే కాకుండా చాలా కాలం తర్వాత నాగార్జున ఈ చిత్రం ద్వారా తమిళ తంబిలకు దర్శనమివ్వబోతున్నారు. ఇంకా కథానాయిక ఖరారు కాని ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nagarjuna payanam radha mohan king trisha mamatha mohandas aakasamantha prakash raj naga chaitanya josh నాగార్జున పయనం రాధా మోహన్ కింగ్ నాగచైతన్య జోష్ త్రష ప్రకాష్ రాజ్
Story first published: Tuesday, August 25, 2009, 19:35 [IST]
Other articles published on Aug 25, 2009