For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫారెన్ ట్రిప్ నుంచి వెంకీ-త్రిష
News
oi-Staff
By Staff
|
'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తర్వాత మరోసారి హీరో వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రం తొలి షెడ్యూల్ యూరప్ లో పూర్తి చేసుకుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, ఆచంట గోపీనాథ్, ఆచంట రామ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యూరప్ లోని నార్త్ అట్లాంటిక్ ఐలాండ్ అయిన ఐస్ ల్యాండ్ లో వెంకటేష్, త్రిషపై రెండు పాటలను చిత్రీకరణ జరిపిన చిత్రయూనిట్ తిరిగి హైద్రాబాద్ చేరుకుంది. ఇక్కడే తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిలాక్విస్ట్ గా నటించబోతున్నారనీ, ఈ పాత్ర కోసం ఆయన ఇటీవల తగిన శిక్షణ కూడా తీసుకున్నారనీ తెలుస్తోంది. గోపీ మోహన్ ఈ చిత్రానికి కథ అందించారు. 2010 సంక్రాతి రిలీజ్ గా 'నమో వెంకటేశ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: namo venkatesa trisha sreenu vaitla anil sunkara achanta gopinath achanta ram gopi mohan నమోవెంకటేశ వెంకటేష్ త్రిష గోపి మోహన్ శ్రీను వైట్ల అనీల్ సుంకర్ ఆచంట గోపీనాథ్ ఆచంట రామ్
Story first published: Monday, August 31, 2009, 18:41 [IST]
Other articles published on Aug 31, 2009