For Daily Alerts
Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫారెన్ ట్రిప్ నుంచి వెంకీ-త్రిష
News
oi-Staff
By Staff
|
'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తర్వాత మరోసారి హీరో వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రం తొలి షెడ్యూల్ యూరప్ లో పూర్తి చేసుకుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, ఆచంట గోపీనాథ్, ఆచంట రామ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యూరప్ లోని నార్త్ అట్లాంటిక్ ఐలాండ్ అయిన ఐస్ ల్యాండ్ లో వెంకటేష్, త్రిషపై రెండు పాటలను చిత్రీకరణ జరిపిన చిత్రయూనిట్ తిరిగి హైద్రాబాద్ చేరుకుంది. ఇక్కడే తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిలాక్విస్ట్ గా నటించబోతున్నారనీ, ఈ పాత్ర కోసం ఆయన ఇటీవల తగిన శిక్షణ కూడా తీసుకున్నారనీ తెలుస్తోంది. గోపీ మోహన్ ఈ చిత్రానికి కథ అందించారు. 2010 సంక్రాతి రిలీజ్ గా 'నమో వెంకటేశ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: namo venkatesa trisha sreenu vaitla anil sunkara achanta gopinath achanta ram gopi mohan నమోవెంకటేశ వెంకటేష్ త్రిష గోపి మోహన్ శ్రీను వైట్ల అనీల్ సుంకర్ ఆచంట గోపీనాథ్ ఆచంట రామ్
Story first published: Monday, August 31, 2009, 18:41 [IST]
Other articles published on Aug 31, 2009