Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్యాన్స్ కోసం బాలయ్య..
దీంతో అభిమానులంతా కలిసి హైకోర్టు కెళ్లి మూడేళ్లపాటు పోరాడి ఫర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే విగ్రహావిష్కరణకు బాలకృష్ణే రావాలంటూ పట్టుపట్టారు. ఆయన వస్తేనే ఆవిష్కరణ అంటూ ఎదురు చూసారు. కానీ కాలం కలసి రాదేదు. అయితే బాలయ్య ఇప్పుడా ఆవిష్కరణ చేయటానికి సమ్మతించారు. నిజానికి ఆయన ప్రస్తుతం చేస్తున్న యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం ఉండాలి. నాలుగోతేదీన మహబూబ్నగర్ జిల్లాలో బాలకృష్ణ పర్యటనఉన్నా...ఆయన యాత్ర మార్గం కొల్లాపూర్ మీదుగా లేకుండా పోయింది.
దాంతో కొందరు జిల్లా నాయకుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిందంటూ అభిమానులు ఆగ్రహంతో, నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య వారికోసం ప్రత్యేకంగా ఒక రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు..ఇదే విషయాన్ని వారంతా కలిసి బాలయ్యకు నివేదించారు. దీంతో బాలకృష్ణ ఈ నెలాఖరులో విగ్రహావిష్కరణకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటన విషయాన్ని బాలయ్య పర్యటనను పర్యవేక్షిస్తున్న కంభంపాటి రామ్మోహన్రావు తెలిపారు.