Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నందీశ్వరుడు సెన్సార్ పూర్తి-15న విడుదల
నందమూరి తారకరత్న టైటిల్ రోల్ పోషించగా, జగపతిబాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించ సినిమా నందీశ్వరుడు. శ్రీను యరజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఎఫ్.సి, ఎస్.ఆర్.బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాతలలో ఒకరైన గంగాధరరెడ్డి మాట్లాడుతూ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని అంశాలు సమపాళ్లలో రూపొందిన సినిమా ఇది, అచ్చ తెలుగు టైటిల్ తో తెలుగు నేటివిటీకి అద్దం పట్టేలా రూపొందిన మా చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ఈ చిత్రంలో బిందాస్ ఫేం షీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్, కెమెరా : సుధాకర్ రెడ్డి, సంగీతం : పార్థు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యువరాజ్, నిర్మాతలు : డా. కోట గంగాధర్ రెడ్డి, సెగు రమేస్ బాబు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శీను యరజాల.