Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి చెప్పినట్లే...పూరీ జగన్నాధ్
రాజమౌళి నా చిత్రాన్ని చూసి రవితేజకు తప్పకుండా అవార్డు వస్తుందని అన్నారు. ఆయన అన్నట్లుగానే రవితేజకు అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డు నాకు వచ్చినట్లే ఫీలవుతున్నాను. అలాగే ఈ చిత్రానికి రచయితగా నాకు అవార్డు రావటం కూడా సంతృప్తినిచ్చింది అన్నారు పూరీ జగన్నాధ్. తనకు 2008 నంది అవార్డులలో నేనింతే చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా అవార్డు రావటానికి స్పందిస్తూ. అలాగే నేనింతే గురించి మాట్లాడుతూ..నేనింతే ఓ మంచి సినిమా చేస్తున్నాను అనే సంతృప్తితో చేసాను. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నా సినిమాల్లో ఏ సినిమాకీ రాని పేరు,ప్రశంసలు ఈ చిత్రానికి లభించాయి. కష్టపడి పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరూ నేనింతే చిత్రాన్ని చూసి ఎంతో ఇన్ స్పెయిర్ అయ్యారు. కొన్ని విద్యా సంస్ధల్లో పర్శనాలిటీ డెవలప్ మెంట్ విభాంగాలో ఈ చిత్రాన్ని పాఠంగా ప్రదర్శించారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను అన్నారు. ఇక ప్రభాస్ హీరోగా పూరి రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ వారం రిలీజ్ కానుంది.