For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అతి జాగ్రత్తతతో...మహేష్,నాగ్
News
-Staff
By Staff
|
''అందరికీ నమస్కారం. నా రెండో ఉత్తమ అవార్డు తీసుకుంటున్నాను. ఇప్పటివరకు నాన్నగారి ముందు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఈ రోజు ఆనందంగా ఉంది. 'అతడు' నాకు బాగా నచ్చిన సినిమా. దీనికి అవార్డు రావడం సంతోషంగా ఉంది. మా అమ్మమ్మకు నందులంటే ఇష్టం. గతంలో వచ్చినవాటిని ఆమె పూజగదిలో పెట్టి పూజిస్తోంది'' అని 2005కు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అన్నాడు.
ఇక
నాగార్జున
అయితే
మరింత
జాగ్రత్తగా...
''నేను
ఇప్పటివరకు
3,
4
నంది
అవార్డులు
తీసుకుని
ఉంటాను.
గుర్తులేదు.
అయితే
ఇంత
కన్నులపండవగా
కార్యక్రమం
ఎప్పుడూ
జరగలేదు.
ముఖ్యమంత్రికి
సినీపరిశ్రమ
కృతజ్ఞతలు
తెలపాలి.
సినిమా
టికెట్ల
ధరను
రూ.35
నుంచి
రూ.50కు
పెంచడం
మీకు
ఇష్టం
లేకపోవచ్చు.
మాకు
మాత్రం
అవసరం''
అంటూ
వ్యాఖ్యానించారు.
అలా
వీరిద్దరూ
తెలివిగా
తప్పించుకుని,వైయస్
అసహనానికి
కారణమయ్యారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu nagarjuna mahesh babu nandi awards ysr k rosaiah krishna నాగార్జున మహేష్ బాబు
Story first published: Monday, November 17, 2008, 14:48 [IST]
Other articles published on Nov 17, 2008